News
నయీం కేసులో టీడీపీ నేతకు నోటీసులు
నయీం కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యకు నార్సింగి పోలీసుల నోటీసులు జారీ చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో విచారణకు ఆయన హాజరైనారు. నయీంతో ఉన్న సంబంధాలపై కృష్ణయ్యను పోలీసులు గంటపాటు విచారించారు. ఆర్. కృష్ణయ్య హైదరాబాద్లోని ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నయీంతో పలువురు అధికారులకు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








